
సూర్య ఉదయం ప్రతినిధి కూకట్ పల్లి…
కూకట్పల్లి కి చెందిన రాకింగ్ స్టార్ గ్రూప్ సభ్యులు మంగళవారం నాడు తిరుమల తిరుపతి ఆ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి వారి నీ దర్శించుకోవడం జరిగినది, ఈ సందర్భంగా స్వామివారిని కోరుతూ సభ్యులు అందరికీ ఈ సంవత్సరంలో అంతా శుభముగా జరగాలని ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో వెంకుల్ గౌడ్, శ్రీనివాస్, మురళి గౌడ్, ప్రభాకర్ గౌడ్, తూము సంతోష్, కృష్ణ నాయక్, నరేందర్, దేవనాడ, రమేష్ పాల్గొన్నారు

Recent Comments