Monday, April 20, 2026

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

అనకాపల్లి జిల్లా: బుచ్చయ్య పేట మండలం పి.భీమవరం వీఆర్వో శంకర్రావు ఏసీబీకి చిక్కారు. ఒక రైతు దగ్గర నుండి లక్షా యాభై వేలు రుపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!